నీరు-చెట్టును అడ్డుకున్న హరిజనులు | neeru chettu program blocked by harijans in paludevarlapadu village | Sakshi
Sakshi News home page

నీరు-చెట్టును అడ్డుకున్న హరిజనులు

Published Wed, May 6 2015 8:52 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

హరిజనులకు కేటాయించిన భూములను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన అధికారులకు చుక్కెదురైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గుంటూరు: హరిజనులకు కేటాయించిన భూములను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన అధికారులకు చుక్కెదురైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. నీరు-చెట్టు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు.

30 సంవత్సారాల కిందట బీఫారమ్‌లు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement