రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one dies in road accident in guntur district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published Tue, Oct 13 2015 9:58 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

one dies in road accident in guntur district

ఎడ్లపాడు(గుంటూరు): రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఆయిల్ మిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం, మారుతీ కారు ఢీన్నాయి.

ఈ ఘటనలో మారుతీ కారులో ప్రయాణిస్తున్న గుంటూరు ఇన్సూరెన్స్ విభాగం ఏరియా మేనేజర్ డి. ఆనంద్(35) అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement