పశ్చిమగోదావరి , పెదవేగి రూరల్: రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మను బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సింధుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థాన చైర్మన్ రాయల విజయభాస్కరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సింధును సత్కరించారు. అనంతరం సింధు మాట్లాడుతూ రాట్నాలమ్మ దయ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ సుబ్రహ్మణ్యం, పి.వి.సింధు తండ్రి రమణ, ఆమె కుటుంబ సభ్యులు, కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రాట్నాలమ్మ సన్నిధిలో సింధు
Published Mon, Oct 2 2017 2:47 PM | Last Updated on Mon, Oct 2 2017 2:47 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
- Tamil Nadu Assembly: కుల గణన చేపట్టండి
- వ్యవసాయానికి 64 వేల కోట్లు
- అలక వీడిన జీవన్రెడ్డి
- Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
- Parliament Special Session: విపక్షనేతగా రాహుల్: స్పీకర్
- ఎన్జీ రంగా వర్సిటీలో రాజకీయ బదిలీలు
- ఎమ్మెల్యే సారూ.. ఇదేమి తీరు!
- హైదరాబాద్లో వైజాగ్!
- ‘యునెస్కో’ రూట్లో మంజీరా అభయారణ్యం!
Advertisement