కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది.
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు.
రవీంద్రనాథ్రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు నేడు పలువురు నాయకులు రానున్నారు.