వైఎస్‌ఆర్‌జిల్లాలో ప్రారంభమైన సమైక్యశంఖారావ సభ | Samaikya sankharavam meeting to begin in Ysr District | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌జిల్లాలో ప్రారంభమైన సమైక్యశంఖారావ సభ

Published Sat, Dec 14 2013 6:17 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Samaikya sankharavam meeting to begin in Ysr District

వైఎస్‌ఆర్‌జిల్లా: రాష్ట్ర విభజనపై కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో అందోళనలు మొదలైయ్యాయి. రాష్ట్రవిభజన విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కడపలో వైఎస్సార్ సర్కిల్ లో శనివారం సమైక్యశంఖారావ సభ ప్రారంభమైంది.

 

ఈ సమైక్యశంఖారావ సభలో జిల్లా కన్వీనర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement