అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మరువాడ సమీపంలోని వేగవతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేశారు.