అనంతపురం: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇసుక రీచ్ లను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Published Thu, Feb 5 2015 4:31 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అనంతపురం: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇసుక రీచ్ లను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.