కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం | TDP ex mla prasad supporters attacks ysrcp leader siddareddy driver | Sakshi
Sakshi News home page

కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం

Published Sat, Sep 9 2017 6:44 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

TDP ex mla prasad supporters attacks ysrcp leader siddareddy driver

అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్‌ఆర్‌ సీపీ నమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకర్లను మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ వర్గీయులు అడ్డుకున్నారు. డ్రైవర్‌పై కందికుంట వర్గీయులు దాడి చేసి, ఫ్లెక్సీలు చించివేశారు. ఈ ఘటనపై సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటి సమస్య తీరుస్తుంటే ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement