ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతు | The student went swimming displaced at urvakonda | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లిన విద్యార్థి గల్లంతు

Jan 27 2015 3:44 PM | Updated on Sep 2 2017 8:21 PM

ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్(20) కాలువలో పడి గల్లంతైన సంఘటన అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలంలో జరిగింది.

అనంతపురం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి సురేష్(20) కాలువలో పడి గల్లంతైన సంఘటన అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలంలో జరిగింది. రాయంపల్లిలో జరుగుతున్న రథోత్సవానికి కుటుంబ సభ్యులతో వచ్చిన సురేష్ మంగళవారం ఉదయం స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు.

అతనికి సరిగా ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అతని కోసం పోలీసుల పర్యవేక్షణలో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement