నన్ను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారు | Threatened me that he would encounter | Sakshi

నన్ను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారు

Published Tue, Nov 8 2016 2:39 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని

డీజీపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ

 సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని డీజీపీ నండూరి సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు డీజీపీకి మధు సోమవారం లేఖ రాశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీని కలిసేందుకు వెళ్లిన తనపై తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుతోపాటు పలువురు పోలీసులు దాడి చేసి దారుణంగా కొట్టారని మధు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement