ముగ్గుర్ని బలిగొన్న టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కారు | three dead in road accident | Sakshi
Sakshi News home page

ముగ్గుర్ని బలిగొన్న టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కారు

Published Fri, May 2 2014 10:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

three dead in road accident

కడప : వైఎస్ఆర్ జిల్లాలో వీరపునాయునిపల్లె మండలం ఉరుటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చక్రాయపేట టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రుక్మాంగధరెడ్డి కారు ...ఆటోను ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement