పిడుగుపాటుకు ఇద్దరు మృతి | thunderbolt kills two in andrapradesh | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

Published Sat, Sep 12 2015 5:27 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

విశాఖ జిల్లా భీమిలి మండలం పసుకుడి గ్రామంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.

విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి మండలం పసుకుడి గ్రామంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. మోహన్‌గౌడ్ (50) శనివారంపశువులను మేపేందుకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో సమీపంలోనే పిడుగు పడడంతో మృతి చెందాడు.

మరోవైపు శ్రీకాకుళం జిల్లా బామిని మండలం పసికిడిలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలో లోహరిగోలలో పిడుగుపాటుకు 50 గొర్రెలు మృతి చెందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement