అనంతపురం(యూనివర్సిటీ): అనంతపురంలోని జేఎన్టీయూలో శుక్రవారం ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష ) ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు.
Published Fri, May 22 2015 5:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
అనంతపురం(యూనివర్సిటీ): అనంతపురంలోని జేఎన్టీయూలో శుక్రవారం ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష ) ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు.