ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్తులు | villagers stops sand trasportation in west godavari district | Sakshi
Sakshi News home page

ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్తులు

Published Wed, Oct 28 2015 10:30 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

కొవ్వూరు మండలం వాడపల్లి ఇసుక ర్యాంప్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలిస్తున్న ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు.

కొవ్వూరు(పశ్చిమగోదావరి): కొవ్వూరు మండలం వాడపల్లి ఇసుక ర్యాంప్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలిస్తున్న ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 మధ్యే ఇసుకను తరలించేందుకు పర్మిషన్ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో ఇసుక తరలిస్తుండటంతో స్థానికులు ప్రతిఘటించారు.

 

దీంతో చేసేదేమీ లేక ట్రాక్టర్లు, లారీలలో నింపిన ఇసుకను ఖాళీ చేయించి అధికారులు వెనుదిరిగారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement