నేడు వైఎస్ జగన్ రాక | ys jaganmohan reddy tour in Kovvuru | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్ జగన్ రాక

Published Wed, Jul 15 2015 4:02 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

నేడు వైఎస్ జగన్ రాక - Sakshi

నేడు వైఎస్ జగన్ రాక

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కొవ్వూరు రానున్నారు. రాజ మండ్రి నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు కొవ్వూరు చేరుకుంటారు. ఇక్కడి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరిస్తారు. అనంతరం రాజమండ్రికి తిరిగి వెళ్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement