వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా | ysr congress party protest post[oned due to Cyclone Hudhud | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా

Published Sun, Oct 12 2014 9:38 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా - Sakshi

వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుర్మార్గాలకు నిరనసగా ఈ నెల 16న చేపట్టాలనుకున్న నిరనస కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈమేరకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హుదూద్ తుఫాన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

తీరప్రాంతాల్లో తుఫాన్ సృష్టించిన విలయంపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement