గుంటూరు: సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి మండల కార్యాలయ అధికారులు నిడమర్రు, కొరగల్లు గ్రామాల్లో 9.3 తో పాటు 9.2 పత్రాలు తీసుకోవటం లేదని రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీఆర్ డీఏ అధికారుల వైఖరికి నిరసనగా నిడమర్రులో భిక్షాటన చేపట్టారు.