జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా | YSRCP MLAs dharna outside RDO office in Jammala madugu | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా

Published Mon, Jun 30 2014 11:16 AM | Last Updated on Tue, Oct 30 2018 5:20 PM

జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా - Sakshi

జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు.

కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. డీలర్లు, మధ్యాహ్న భోజన నిర్వహకులు, ఇతర ఉద్యోగుల తొలగింపునకు నిరసనగా పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, రఘురామిరెడ్డి,  ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, రాచమల్లు, జయరాములు, డీసీసీబీ ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement