అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ | ysrcp stages walkout from ap assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్

Published Wed, Mar 25 2015 3:53 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ - Sakshi

అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మంత్రి రావెల క్షమాపణ చెప్పాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. అయితే, ఈ అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించలేదు. దాంతో సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement