‘తప్పుడు ఆదాయ’ టెలికం కంపెనీలపై దాడులు ! | Par panel for raids, audits on telcos understating revenue | Sakshi

‘తప్పుడు ఆదాయ’ టెలికం కంపెనీలపై దాడులు !

Published Fri, Jun 17 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

‘తప్పుడు ఆదాయ’ టెలికం కంపెనీలపై దాడులు !

‘తప్పుడు ఆదాయ’ టెలికం కంపెనీలపై దాడులు !

తప్పుడు ఆదాయాన్ని చూపించిన టెలికం కంపెనీలపై దాడులు చేయాలని, ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సుచేసింది.

పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ: తప్పుడు ఆదాయాన్ని చూపించిన టెలికం కంపెనీలపై దాడులు చేయాలని, ఎప్పటికప్పుడు ఆడిట్‌లు నిర్వహించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సుచేసింది. కొద్ది సంవత్సరాల క్రితం తక్కువ ఆదాయాన్ని చూపించిన ఆరు టెలికాం కంపెనీలపై కాగ్ రూపొందించిన నివేదికను పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా కేవీ థామస్ నేతృత్వంలో ఇటీవల సమావేశమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పై సిఫార్సులు చేశారు. 2006-07-2009-10 మధ్యకాలంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఆర్‌కామ్‌లతో సహా 6 టెలికాం కంపెనీలు తక్కువ ఆదాయాన్ని ప్రకటించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 12,488 కోట్ల నష్టాన్ని కల్గించాయంటూ కాగ్ నివేదిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement