పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట | Lovers attempt Suicide in krishna district | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట

Published Sat, Jan 27 2018 4:49 PM | Last Updated on Sat, Jan 27 2018 5:25 PM

Lovers attempt Suicide in krishna district - Sakshi

సాక్షి, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి అనుమతి నిరాకరించడంతో ఓ ప్రేమజంట పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. లింగగూడెనానికి చెందిన సాయి, సునీత ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించకపోవడంతో  గ్రామ సమీపంలోని సుబాబుల్‌ తోటలో వాళ్లిద్దరూ శనివారం  ఈ సంఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం సాయి, సునీత జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement