14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు | red sandal smugglers arrested in nellore district | Sakshi
Sakshi News home page

14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

Published Tue, Jan 2 2018 12:36 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. జిల్లాలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 14 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement