సాక్షి, మేడ్చల్: వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మేడ్చల్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో జరిగింది. బీఎన్ఆర్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కురకుల మోహన్(12) నీళ్లు వేడి చేసుకోవడానికి హీటర్ పెడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అతను మృతిచెందాడు.
హీటర్ పెడుతుండగా..
Jan 29 2018 10:41 AM | Updated on Nov 9 2018 5:06 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
విషాదం.. రోడ్డుపై వరద, కరెంట్ షాక్కు గురై యువకుడి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్ రాజ్గా గుర్తించారు. పటేల్ నగర్ మెట్రో స్టేషన...
-
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్ షాక్తో తుపాకుల సుబ్రమణ్యం (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రైల్వేకోడూరు మండలం, బొజ్జవారిపల్లి పంచాయతీ, బంగ్లామిట్ట గ్రామా...
-
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వె...
-
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
అయిజ: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మప్ప, గోవిందమ్మ దంపతులు పట్టణంలోని రజక వృత్తి చేస్తూ జ...
-
కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు.. ఒక వ్యక్తి మరణం
అడ్డాకుల: కర్నూల్ జిల్లాకు చెందిన రామయ్య(80) తన సోదరుడు, మరో డ్రైవర్తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. శాఖాపూర్ దాటిన తర్వాత పాత రోడ్డు సమీపంలో కారుకు అడ్డుగా కుక్క వచ్చింది. దీంతో దాన్ని తప్...
Advertisement