జగిత్యాల: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం చల్గల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన నాలుగిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 40 తులాల బంగారం, 20తులాల వెండి, రూ.50 వేల నగదు దొంగిలించుకెళ్లారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Wed, Dec 27 2017 11:44 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
జగిత్యాల: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం చల్గల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన నాలుగిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 40 తులాల బంగారం, 20తులాల వెండి, రూ.50 వేల నగదు దొంగిలించుకెళ్లారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.