గుడుంబా స్థావరాలపై దాడులు | action on gudumba place | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడులు

Published Mon, Jul 18 2016 12:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

action on gudumba place

దహెగాం : మండలంలోని కల్వాడ మర్రిపల్లి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు పీఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... గుడుంబా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. కల్వాడ గ్రామానికి చెందిన బానోత్‌ తుకారాం, మర్రిపల్లి వాసి బదావత్‌ వినోద్‌లపై కేసు నమోదు చేశామని తెలిపారు. వీరి వద్ద 100 గుడుంబా ప్యాకెట్లు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement