
జల సంరక్షణపై రైతులకు అవగాహన
గుర్రంపోడు : వర్షపు నీటిని భూమిలోకి ఇంకింప జేయడం ద్వారానే భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని తెలంగాణ జల సంరక్షణ వేదిక అధ్యక్షుడు అయ్యప్ప మాసాజీ అన్నారు. సోమవారం మండలంలోని మక్కపల్లిలో జల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.
Published Mon, Aug 29 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
జల సంరక్షణపై రైతులకు అవగాహన
గుర్రంపోడు : వర్షపు నీటిని భూమిలోకి ఇంకింప జేయడం ద్వారానే భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని తెలంగాణ జల సంరక్షణ వేదిక అధ్యక్షుడు అయ్యప్ప మాసాజీ అన్నారు. సోమవారం మండలంలోని మక్కపల్లిలో జల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.