అనంతపురం అర్బన్: విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి గురువారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
విజయవాడ వెళ్లిన కలెక్టర్
Published Tue, Jul 26 2016 11:28 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement