
దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ
రాష్ట్రంలో, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ఇండియా దళితరైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు తెలిపారు.
Aug 22 2016 8:25 PM | Updated on Sep 4 2017 10:24 AM
దళితులపై దాడులకు నిరసనగా 27న ర్యాలీ
రాష్ట్రంలో, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ఇండియా దళితరైట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు తెలిపారు.