తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల: తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు రెండు గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటలోపే లభిస్తోంది.