తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం ఉదయం స్వామి దర్శనానికి సర్వదర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం తీసుకుంటోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం ఉదయం స్వామి దర్శనానికి సర్వదర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం తీసుకుంటోంది.
మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలి నడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.