తిరుమల శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం మొత్తం 12 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, కాలినడక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వెంకటేశ్వరుడిని 68,418 మంది భక్తులు దర్వించుకున్నారు.