తిరుమలలో రద్దీ సాధారణం | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో రద్దీ సాధారణం

Published Sat, Apr 30 2016 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

తిరుమల శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  స్వామి దర్శనం కోసం మొత్తం 12 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, కాలినడక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వెంకటేశ్వరుడిని 68,418 మంది భక్తులు దర్వించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement