తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Aug 27 2016 6:40 AM | Updated on Sep 4 2017 11:10 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే, కాలినడకన దర్శనానికి వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement