
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే, కాలినడకన దర్శనానికి వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.