మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ కసాయి తండ్రి 45 రోజుల పసికందును చంపేశాడు.
మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ కసాయి తండ్రి 45 రోజుల పసికందును చంపేశాడు. ఈ ఘటన టేక్మాక్ మండలం మురుగుకుంట తండాలో చోటుచేసుకుంది. కన్నతండ్రే శిశువును గొంతు నులమడంతో చిన్నారి మరణించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.