నలుగురు విద్యార్థుల డీబార్‌ | four debar in degree exams | Sakshi
Sakshi News home page

నలుగురు విద్యార్థుల డీబార్‌

Published Sat, Apr 8 2017 11:29 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

వర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు పరీక్షల విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ రామ్మూర్తి తెలిపారు.

ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు పరీక్షల విభాగం జాయింట్‌ డైరెక్టర్‌  రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని ఎంఎస్‌ డిగ్రీ కళాశాలలో మాస్‌ కాపీయింగ్‌ పాల్పడుతుండగా చర్యలు తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement