ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం | G Eswari mla takes on chandrababu | Sakshi
Sakshi News home page

ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం

Published Thu, Nov 12 2015 1:50 PM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

G Eswari mla  takes on chandrababu

విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఇంతగా ఉద్యమం చేస్తున్నా కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. గురువారం ఆంధ్రయూనివర్శిటీలో గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆమె పరామర్శించారు.

అనంతరం ఈశ్వరీ మాట్లాడుతూ... విశాఖ ఏజెన్సీలో టీడీపీ నేతలు కిడ్నాపైనా చంద్రబాబు స్పందించలేదని ఆమె గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈశ్వరీ ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement