ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, వైఎస్సార్సీపీ కార్యక్రమాలను వివరించారు.
పుల్లెలచెరువులో గడపగడపకూ వైఎస్సార్సీపీ
Published Sun, Sep 4 2016 8:21 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement