
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా ఇన్చార్జి గరికపాటి రాంమోహన్
కొత్తూరు: హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జిల్లా ఇన్చార్జి గరికపాటి రాంమోహన్ ఆరోపించారు. ఆదివారం కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్లో పార్టీ జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.