తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Fri, May 20 2016 8:29 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం భక్తులు పోటెత్తారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట క్యూలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోండగా, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement