
టీడీపీ ఆగడాలను ఎండగడతా..
అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం వస్తే పల్నాడులో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, మాఫియా ఆగడాలు, అక్రమాల తీరుపై ప్రస్తావిస్తానని వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
Published Wed, Sep 7 2016 8:47 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
టీడీపీ ఆగడాలను ఎండగడతా..
అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే అవకాశం వస్తే పల్నాడులో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, మాఫియా ఆగడాలు, అక్రమాల తీరుపై ప్రస్తావిస్తానని వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.