పోలవరం కాలువలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి
Published Thu, Aug 25 2016 4:14 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
పోలీవరం కాలువలో పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పులవారి గూడెం వద్ద గురువారం చోటుచేసుకుంది. పెదవేగికి చెందిన అర్చన(17) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ప్రమాదవ శాత్తు పోలవరం కుడి కాలువలో పడి మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికితిశారు.
Advertisement
Advertisement