తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనానికి గురువారం ఉదయం భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.