తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీనివాసుని దర్శనానికి గురువారం ఉదయం భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published Thu, Jul 14 2016 7:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement
Advertisement