మేడారం సమీపంలోని జంపన్నవాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన శ్రీధర్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి స్వగ్రామం రేగొండ మండలం అడ్తిపల్లిలో విషాదం అలుముకుంది.
- ఇంకా తెలియని గల్లంతైన శ్రీధర్ ఆచూకీ
- మూడు రోజులుగా గాలింపు
Jul 28 2016 12:16 AM | Updated on Sep 4 2017 6:35 AM
మేడారం సమీపంలోని జంపన్నవాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన శ్రీధర్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి స్వగ్రామం రేగొండ మండలం అడ్తిపల్లిలో విషాదం అలుముకుంది.