కుమార్తెలను వేధిస్తున్న యువకుడిపై చర్యల్లేవని తల్లి బలవన్మరణం | Mother force suside | Sakshi
Sakshi News home page

కుమార్తెలను వేధిస్తున్న యువకుడిపై చర్యల్లేవని తల్లి బలవన్మరణం

Published Thu, Jun 2 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

మదనపల్లె మండలం తట్లివారిపల్లెకు చెందిన శ్యామలమ్మకు ఇద్దరు కుమార్తెలు.

 మదనపల్లె మండలం తట్లివారిపల్లెకు చెందిన శ్యామలమ్మకు ఇద్దరు కుమార్తెలు. అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు తన కుమార్తెలను ప్రేమపేరుతో వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.


వారు చర్యలు తీసుకోలేదనీ, గ్రామ పెద్దలకు చెబితే పంచాయతీ పెట్టి వదిలేశారని దీంతో శ్యామలమ్మ మానసిక ఆందోళనకు గురై పురుగుల మంది తాగి  బలవన్మరణానికి పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement