ముగిసిన మేరీమాత ఉత్సవాలు | mother mary festival ends | Sakshi
Sakshi News home page

ముగిసిన మేరీమాత ఉత్సవాలు

Feb 11 2017 11:06 PM | Updated on Sep 5 2017 3:28 AM

ముగిసిన మేరీమాత ఉత్సవాలు

ముగిసిన మేరీమాత ఉత్సవాలు

ఈ నెల 2వ తేదీ నుంచి బిషప్‌ చర్చిలో నిర్వహిస్తున్న మేరీమాత ఉత్సవాలు శనివారంతో ముగిశాయి.

కర్నూలు సీక్యాంప్‌: ఈ నెల 2వ తేదీ నుంచి బిషప్‌ చర్చిలో నిర్వహిస్తున్న మేరీమాత ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరిరోజు  జిల్లా నలుమూలల నుంచి క్రైస్తవులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురం డయాసిస్‌ బిషప్‌ పూల ఆంతోని దైవసందేశం వినిపించారు. శత్రువును కూడా ప్రేమతో జయించాలని ఆయన ఉద్బోధించారు. దివ్యవాణి ఆధ్యాత్మిక చానల్‌ కోఆర్డినేటర్‌ పప్పుల సుధాకర్, ఉపదేశి ఆంతోని, మరియదళ్‌ సభ్యులు, యూత్, క్యాథలిక్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement