అనుచరుల రిమాండ్‌ | nayeem followers remand | Sakshi
Sakshi News home page

అనుచరుల రిమాండ్‌

Aug 14 2016 12:56 AM | Updated on Oct 16 2018 9:08 PM

యాదగిరిగుట్ట: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు నలుగురిని నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. నÄæూం ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.

యాదగిరిగుట్ట: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు నలుగురిని నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. నÄæూం ఎన్‌కౌంటర్‌ తర్వాత పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు చేపట్టగా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన భట్రాజ్, ముని, సంతోష్, సతీష్‌ల వద్ద మారణాయు«ధాలు దొరికాయని దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు గుట్ట ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. విచారించి కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement