స్నేహితుల మధ్య కొట్లాట.. యువకుడి మృతి | one dies in friends quarrel in guntur | Sakshi
Sakshi News home page

స్నేహితుల మధ్య కొట్లాట.. యువకుడి మృతి

Published Sun, Feb 5 2017 1:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

one dies in friends quarrel in guntur

బాపట్ల(గుంటూరు):
ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల తులసీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన ఓ యువకుడు కోటిరెడ్డి పై దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement