12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా | passport mela at tirupati on september 12 | Sakshi

12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా

Published Wed, Sep 9 2015 8:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా

12న తిరుపతిలో పాస్‌పోర్ట్ మేళా

సాక్షి, హైదరాబాద్: ఈనెల 12న తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 600 మందికి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లు ఇస్తున్నట్టు తెలిపారు.

9 నుంచి అపాయింట్‌మెంట్‌లు అందుబాటులోకి వస్తాయని, కేవలం సాధారణ పాస్‌పోర్ట్‌లకే చేసుకోవాలని, తత్కాల్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ స్లాట్‌లకు  www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement