750కిలోల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | police caught 750 kg pds rice | Sakshi
Sakshi News home page

750కిలోల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Published Sat, Jul 23 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

దామరచర్ల దామరచర్ల మండలం వాడపల్లి లారీ యార్డు దగ్గర పోలీస్‌లు శనివారం 750 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

దామరచర్ల
 దామరచర్ల మండలం వాడపల్లి లారీ యార్డు దగ్గర పోలీస్‌లు శనివారం 750 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. దామరచర్ల మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ బియాన్ని ఆంధ్రాప్రాంతం వైపు ఆటోల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు వాడపల్లి ఎస్‌.ఐ చరమందరాజు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement