మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు 29 మంది ఎంపిక | selected 29members in marketing jobs | Sakshi
Sakshi News home page

మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు 29 మంది ఎంపిక

Sep 9 2016 1:47 AM | Updated on Sep 4 2017 12:41 PM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నంది టైర్స్, ట్యూబ్స్‌ కంపనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల కోసం గురువారం స్థానిక ఈజీ ఎంఎం కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ఇంటర్వూ్యలు నిర్వహించారు.

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నంది టైర్స్, ట్యూబ్స్‌ కంపనీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల కోసం  గురువారం స్థానిక ఈజీ ఎంఎం కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ఇంటర్వూ్యలు నిర్వహించారు.  124 మంది హాజ రుకాగా ఇందులో 29 మంది ఎంపికయ్యారు. వారికి కంపనీ ప్రతినిధులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాబ్స్‌ జేడీఎం దివాకర్, ఫయాజ్, బాల్‌రాజు, శిరీషా, జ్యోతి పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement