
చికిత్స పొందుతున్న విద్యార్థులు
మండలంలోని పెంబి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 40 మందికిపైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
- 40 మందికి వాంతులు, విరేచనాలు
- ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
Aug 16 2016 11:38 PM | Updated on Sep 4 2017 9:31 AM
చికిత్స పొందుతున్న విద్యార్థులు
మండలంలోని పెంబి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 40 మందికిపైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.